Karnataka Joins Delhi, Odisha, Diwali Crackers పై నిషేధం!! | Oneindia Telugu

2020-11-06 666

Diwali 2020 : Karnataka CM Yediyurappa decision on diwali crackers.
#Diwali
#Karnataka
#Delhi
#Odisha
#Yediyurappa
#Crackers
#diwali2020
#Covid19

కరోనా నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి దీపావళి పండుగకు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యడియూరప్ప ఒక ప్రకటన చేశారు. ఇప్పటికే ఒడిశా,రాజస్తాన్,ఢిల్లీ ప్రభుత్వాలు కూడా బాణసంచా విక్రయాలు,కాల్చడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బాణసంచా పేలుళ్లతో వాయు కాలుష్యం పెరిగితే... కోవిడ్ 19 ప్రభావం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు బాణసంచాపై నిషేధం విధించాయి.